చంద్రబాబు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకు ఏమి చెయ్యలేదు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని...
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏం ప్రజాసేవ చేశాడని ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారని ఆంజనేయులు ప్రశ్నించారు. 'అందరినీ ప్రశ్నించే...
తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్పై తమన్న ఫిర్యాదు చేశారు. తమన్న అంటే హీరోయిన్ కాదు . ఈ తమన్న వేరు.చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చాలా సినిమాల్లో నటించారు కానీ తెలుగునాట ఆయన నటకనకి వచ్చిన...
2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేయనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి నా...
పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులగా టీడీపీ ప్రభుత్వం కొందరు మంత్రులపై మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి కౌంటరిచ్చారు. పవన్కు దమ్ము,...
ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి టీడీపీ ప్రభుత్వ పై తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. "...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...