బీజేపీ జనసేన పార్టీ రెండూ మిత్రపక్షాలు దాదాపుగా ఏ అంశంపై అయినా రెండు పార్టీలు స్టాండ్ ఒక్కటే ప్రమాదాలు జరిగినా ప్రకృతి విపత్తులు జరిగినా సహాయ కార్యక్రమాలలో పరిహారం డిమాండ్ చేయడంలో రెండు...
తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి... ఇప్పటికే చాలామంది తమ్ముళ్లు సైకిల్ ను దిగి హాయిగా ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటున్నారు... ఇక ఇదే క్రమంలో...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తమ్ముళ్లు తలోదారి చూసుకుంటున్నారు... దీంతో రానురాను పార్టీలో సభ్యుల సంఖ్య తగ్గువస్తోంది... అయితే ఉన్న కొద్దిమందిని కాపడుకునే ప్రయత్నం కూడా టీడీపీ అధిష్టానం...
రాయలసీమ రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు... గల్లీ నుంచి ఢిల్లీదాక ఈ ప్రాంతానికి చెందిన నేతలు రాజకీయాలు చేశారు... చిన్న విషయాన్ని పెద్దగా సౌండ్ చేసి రాజకీయాలను వేడి పుట్టించే సీమ...
2019 ఎన్నికల సమయంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు కుమారులు... ముఖ్యంగా టీడీపీలో ఉన్న సీనియర్ నేతల కుమారులు ఎక్కువమంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు... కానీ చాలా చోట్ల జగన్ సునామిలో కొట్టుకుపోయారు... ఇక...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య రోజు రోజుకు గ్యాప్ మరింత పెరుగుతుందా, వారి ఆవేదనకు అంతే లేదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు 2019 ఎన్నికల్లో...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు... చంద్రబాబు నాయుడుకు జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు... ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైకిల్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...