KTR |టీఎస్పీఎస్సీపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్టపాలు చేసే కుట్ర...
Komatireddy Venkat Reddy |ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి() కలిశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు....
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శించడానికి...
Teenmar Mallanna Wife |తీన్మార్ మల్లన్న భార్య మమతా గవర్నర్ తమిళిసై ను కలిశారు. రాష్ట్ర పోలీసులు తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేసారని పిర్యాదు చేసిన మమత. అక్రమ కేసులు పెట్టి...
సీఎం కేసీఆర్(CM KCR) నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో...
TSPSC paper leak | టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు...
హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS) ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట మంగళవారం భారీ సంఖ్యలో నర్సులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
తనకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) డీజీపీకి లేఖ రాశారు. కొన్నిరోజులుగా ఎనిమిది నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్న అగంతకులు.. తనను చంపేస్తామని అంటున్నట్టు లేఖలో...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...