Tag:test

యాషెస్ సిరీస్: ఆసీస్, ఇంగ్లాండ్ తుది జట్లు ఇవే..

యాషెస్ సిరీస్​లో జోరు మీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు టెస్టులు గెలిచి జోష్ లో ఉన్నారు.  మరోవైపు రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా...

టెస్టు ర్యాంకింగ్స్ విడుదల..వరల్డ్ నం.1 స్థానం అతనిదే..పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. వరల్డ్ నం.1 స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. టీమ్​ఇండియా మాజీ...

ఇండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్..అభిమానులకు నిరాశ..!

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో తలపడేందుకు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా..ఈ సిరీస్​ నిర్వహణకు...

రెండో టెస్టూ ఆసీస్​దే..ఇంగ్లండ్ కు మళ్లీ నిరాశే!

యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపు మీదున్న కంగారూ జట్టు.. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్​ను ఓడించింది. 275 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదు మ్యాచ్​ల...

టెస్టులకు టీమిండియా స్టార్ ప్లేయర్ గుడ్‌బై?

టీమ్‌ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవగా..వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్...

పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు..అరికట్టడానికి 5 సూత్రాలు..అధికారులతో కేంద్రం సమీక్ష

దేశ వ్యాప్తంగా కొవిడ్​ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కొవిడ్​ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్ చర్చించారు​. కొవిడ్​-19...

కోహ్లీ-అశ్విన్..ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్​ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్​ సౌత్​ ఆఫ్రికా (సీఎస్​ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...

టీమ్​ఇండియా పర్యటనలో మార్పులు..కొత్త షెడ్యూల్​ ఇదే..

కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్​ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్​ సౌత్​ ఆఫ్రికా (సీఎస్​ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...