తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి...
హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో నగరవాసులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సేవలను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్...
TSRTC |నష్టాల్లో ఆర్టీసీని గట్టేక్కించడానికి ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైటెక్ బస్సులను రంగంలోకి దింపుతోంది....
TSRTC ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివారులో చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త చెప్పారు. శివారు ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను నడిపేందుకు...
Mobile app for TSRTC Employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కోసం ‘‘టీఎస్ఆర్టీసీ ఎంప్లాయి ఎంగేజ్మెంట్’’ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘టీఎస్ఆర్టీసీ...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ...
ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. ఇక తాజాగా ప్రయాణికులకు TSRTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...