త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను...
World Cup 2023 |నాలుగేళ్ల క్రితం ప్రతి భారతీయుడు పడిన ఆవేదనకు రోహిత్ సేన వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. నాలుగేళ్ల పాటు తాము పడిన కన్నీటి వేదనను న్యూజిలాండ్కు తిరిగిచ్చేసింది. ప్రపంచకప్...
IND vs NZ Semifinal |వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు...
రన్ మెషీన్, కింగ్ 'విరాట్ కోహ్లీ(Virat Kohli)' సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(50) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల(49)...
World Cup | ఆఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.. ఆ సమయంలో...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ క్రికెట్లో తాను 500వ మ్యాచ్ ఆడాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ ఈ ఫీట్ సాధించారు....
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad) కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు జట్టులోకి వచ్చిన అజింక్యా రహానెకు వైస్...
వెస్టిండీస్తో త్వరలో జరిగే టీ-20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 5 మ్యాచ్ల టీ20ల సిరీస్ నుంచి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), కింగ్ కోహ్లీల(Virat Kohli)కు తప్పించారు....
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...