ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు, మీడియాలో స్పెక్యులేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకరు జగన్ సీఎం అవుతారు అంటే, మరోకరు బాబు సీఎం అవుతారు అని అంటున్నారు.. అలాగే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈమూడు పార్టీలు ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేశాయి. ఇక్కడ ఈసారి జగన్ కొన్ని సెగ్మెంట్లో సీనియర్లను బరిలోకి దించినా మరికొన్ని...
గుంటూరు జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట.. 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు దిశగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఉంది అని తెలుస్తోంది. సుమారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్ధానాలు గత ఎన్నికల్లో...
ఏపీలో కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబున్నాయి అన్ని సర్వేలు.. అయితే క్రిందిస్ధాయి నాయకులు సైతం అధినేతకు ఇలాంటి మాటలు చెప్పిమెప్పు పొందుతారు.. ఎవరైనా ఇలాంటి కీర్తనలు చేస్తే...
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవు అని చెబుతున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు చాలా చోట్ల వైసీపీ అభ్యర్దులకు గట్టిపోటీ కూడా తెలుగుదేశం ఇవ్వలేకపోయింది అని విమర్శలు చేస్తున్నారు.. చాలా...
ఏపీలో అనేక సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వస్తున్నారు అంటూ జాతీయ మీడియాలు అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది అనేదిమాత్రం సర్వేలు చెప్పడం...
మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 130 అసెంబ్లీ సీట్లు టీడీపీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...