అవును గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి ..అలాగే ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు నాయకులు. కాని...
ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు.. ఎన్నికల ముందు ఏకంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు నేతలు.. ఎంపీ టిక్కెట్లు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా...
అవును ఎన్నికల ముందు మీ ఓపినీయన్ ఏమిటి అని అడిగారు అన్నీ పార్టీల నేతలు, కాని ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి , అయినా సరే ఎన్నికల్లో ఎవరు మీరు గెలవాలి అని అనుకుంటున్నారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కచ్చితంగా సీఎం అవ్వనున్నారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు అలాగే ప్రజలు కూడా ఇది వాస్తవం...
ఏపీలో ఇంకా ఫలితాలు రాలేదు కాని, వైసీపీ మంత్రి వర్గ విస్తరణ 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం అంటోంది. అలాగే పులివెందులలో జగన్ ప్రమాణ స్వీకారం ఇలా అనేక రకాల వార్తలను...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుపై నిన్ను వదలను బాబు అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. రోజుకో అంశంతో తెలుగుదేశం...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు, మీడియాలో స్పెక్యులేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకరు జగన్ సీఎం అవుతారు అంటే, మరోకరు బాబు సీఎం అవుతారు అని అంటున్నారు.. అలాగే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈమూడు పార్టీలు ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేశాయి. ఇక్కడ ఈసారి జగన్ కొన్ని సెగ్మెంట్లో సీనియర్లను బరిలోకి దించినా మరికొన్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...