వైసీపీ ఎంపీ అభ్యర్దులను జగన్ తొలిజాబితాగా విడుదల చేశారు.మొత్తం 9 మంది అభ్యర్దులను ప్రకటించారు జగన్... ఇందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాగా మరో ఏడుగురు కొత్త అభ్యర్దులను ప్రకటించారు జగన్. ఓసారి...
తెలుగుదేశం పార్టీ తొలిజాబితాలో 126 మంది పేర్లు వెల్లడించారు బాబు.. అయితే బాబు అనుకున్న విధంగా సెగ్మెంట్లలో ఇంచార్జులకు అలాగే 80 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు.. కాని ఈ...
వైసీపీలోకి మరో కీలక నేత చేరుతున్నారు అని తెలుస్తోంది ..126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని భావిస్తున్నారట ఓ కీలక నేత..నెల్లూరు రూరల్...
వైయస్ వివేకానందరెడ్డి మరణ వార్త వైయస్ కుటుంబంలో విషాదం నింపింది అని చెప్పాలి...రాత్రి ప్రచారం నుంచి వచ్చిన ఆయన తెల్లవారుజామున వాంతులు మొదలుకావడంతో బాత్రూమ్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు.అయితే ఆయనది సహజ...
మొత్తానికి రాజకీయం సరికొత్త దారులు చూస్తోంది అని చెప్పాలి .ఓ వైపు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో, ఎన్నికల సందడి ఏపీలో మొదలైంది.. అయితే ఏపీలో ఎన్నికలకు ముందే ఏకంగా...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు వంగవీటి రాధా, ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు చేశారు. అంతేకాదు సింగిల్ -నేను చేతకాని వాడిని అని అనుకున్నారు,...
వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రతి రోజు తాను పాటించే ఆహారపు అలవాట్లు కొన్ని వ్యాయామాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు.వైయస్ జగన్ ప్రతి రోజు ఉదయం 4:30 కి నిద్ర లెగుస్తారు.తరువాత...
మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆదివారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా వేచలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆనం కలిశారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...