నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

0
39

ఇప్పటికే 40 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 41 మ్యాచ్ లో తలపడానికి ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్ లో రాణించడానికి రెండు జట్ల మధ్య నేడు గట్టి పోటీ జరగనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి