ఆంధ్రప్రదేశ్

Somu Veerraju: సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ

Somu Veerraju: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌‌కు లేఖ రాశారు. భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలంటూ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడికి చెందిన...

Minister Dharmana: విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం

Minister Dharmana: విశాఖ రాజధాని అంశంలో తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ మనసులో...

Narendra modi: 11న విశాఖకు ప్రధాని మోదీ

Narendra modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 11న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రూ. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మరిన్ని అభివృద్ధి...
- Advertisement -

Cartoon :అధికార పార్టీపై జనసేన వ్యంగ్య కార్టున్

Cartoon :పండగైనా.. ఇంట్లో పెళ్లి ఉన్నా రాజకీయాలకు సంబంధం లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి.. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలుకూడా ఎన్నికల ప్రచారలు జోరుగా చేస్తున్నారు....

Puri Jagannadh :లైగర్ సినిమా బయ్యర్స్‌‌కి పూరి వార్నింగ్.. ఆడియో వైరల్

Puri Jagannadh: పూరి జగన్నాథ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. రౌడి హీరో విజయ్ దేవరకొండతో చేసిన మూవీ ప్రస్తుతం ఆయనను చిక్కుల్లో పడేసింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్‌ ముందుకు వచ్చిన లైగర్ బోల్తా...

Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదు

Kottu Satyanarayana : జనసేన నాయకులకు రూల్స్ అంటే లెక్కలేదని..వారు అసహనంతో వున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌‌లో పవన్ విశాఖలో హంగామా...
- Advertisement -

Vangalapudi Anitha: జగన్ భజన పై ఉన్న ఆసక్తి.. తన బాధ్యతలపై లేదు

Vangalapudi Anitha: వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్‌‌గా తన బాధ్యతలపై లేదని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. సీబీఎన్, పవన్...

Attack: ఏపీ టోల్‌ ప్లాజా సిబ్బందిపై.. తమిళనాడు విద్యార్థులు దాడి

Attack: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్వీపురం టోల్‌ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఓ ప్రైవేటు లా కాలేజికి చెందిన తమిళనాడు విద్యార్థులు కారులో తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు. తిరుపతి...

Latest news

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఛాలెంజ్ విసిరారు. సీఎం అన్నట్లే సెక్యూరిటీ లేకుండా వస్తే...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథ్య...

‘ప్రాణాలు కావాలంటే డబ్బివ్వు’.. సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించే...

హవాలా కేసులో తమన్నా.. విచారించిన ఈడీ..

హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna)ను హవాలా కేసులో ఈడీ విచారించింది. నగదును అక్రమ చలామణి కోసం పాటించే ఒక ప్రక్రియ హవాలా. ఈ కేసుకు సంబంధించి తమన్నాను...

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ వేస్తూ కనిపించాడు. న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు రెండో రోజు ఆట...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV Sindhu) మెరిసింది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి ప్రేక్షకుల ఆశలను చిగురింపజేసింది. గురువారం జరిగిన...

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...