ఆంధ్రప్రదేశ్

Nagarjuna Sagar | సాగర్ వివాదంపై అధికారులతో ముగిసిన కేంద్రం సమావేశం

నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నీటి విడుదలలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ...

Chandrababu | చంద్రబాబు జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఖరారు..

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సతీసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఇవాళ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు....

Holidays List 2024 | ఏపీలో వచ్చే ఏడాది సెలవుల జాబితా ప్రకటన

AP Holidays List 2024 | వచ్చే ఏడాది సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు 20 రోజులు సాధారణ సెలవులుగా, ఐచ్ఛిక(ఆఫ్షనల్‌ హాలిడేస్‌) సెలవులు 17 రోజులుగా పేర్కొంటూ...
- Advertisement -

శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు.. షెడ్యూల్ విడుదల.. 

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. రేపు(గురువారం) మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు....

ఏపీలో కొత్త పార్టీ పెడతా: జేడీ లక్ష్మీనారాయణ

ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనాయరణ తెలిపారు. రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంచేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విశాఖ నుంచే పోటీ...

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ దాఖలు చేసిన...
- Advertisement -

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో తన తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Sidharth Luthra) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరుకానున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు...

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తా.. లోకేశ్‌ వార్నింగ్

సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర సోమవారం ఉదయం పున:ప్రారంభమైంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ తిరిగి...

Latest news

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ...

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్‌లో మీడియాతో...

Must read

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...