ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన...
మారిన జీవన విధానం అనేక అనారోగ్యాలకు కారణంగా మారుతుంది. సరిగా తినకపోవడం, నిద్ర లేకపోవడం, పోషకాహార లేమి రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలలో మధుమేహం...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 10 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి....
ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్యల్లో 'మతిమరుపు' ఒకటి. అనుకున్న సమయంలో అవసరమైన విషయాన్ని మరిచిపోవడం, ఆ తర్వాత ఆ విషయం గుర్తుకురావడం ఇది తంతు. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ ఎంతో...
మనిషికి తిండి తర్వాత అత్యంత ముఖ్యమైనది నిద్ర. కంటి నిండా నిద్రపోతేనే మరుసటి రోజు సరిగా పని చేయగలం. మరి కొంతమంది నిద్ర పట్టక రాత్రంతా ఇబ్బందులు పడుతుంటారు. మరి కంటి నిండా...
ప్రస్తుత జీవన విధానం పూర్తిగా మారిపోయింది. తినడానికి తీరిక లేని సమయం. అంతకుమించి ఒత్తిడి. ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆరోగ్యానికి పోషకాహారం ముఖ్యమైంది. ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి....
ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. కానీ ఎక్కువ మంది అల్పాహారం తీసుకోకపోగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంకొంత మంది బిజీ షెడ్యూల్ తో తినడమే మానేస్తున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...