తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసే ఎమ్మెల్యేఅభ్యర్దుల మూడవ జాబితా విడుదల అయింది. అనేక వడపోతల మధ్య చంద్రబాబు కీలకమైన నేతలుకు టిక్కెట్లు ఇచ్చారు ...టీడీపీ తరపున లోక్సభ ఎన్నికలకు పోటీచేసే 25 స్థానాలు,...
ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే...
ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు,...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు , 25 ఎంపీ సెగ్మెంట్లకు అభ్యర్దులను ప్రకటించినా కొందరు మాత్రం తమకు టికెట్ రాలేదు అనే అసంతృప్తిలో ఉన్నారు.. జిల్లాకు ఓ...
కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుంది అని, జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.. ఇప్పుడు ఈ పరిస్దితి కూడా ఉండదు అని,...
ఇప్పటికే ఏపీలో 126 మంది అభ్యర్దుల తొలిజాబితా విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ, మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 15 మందికి అవకాశం ఇచ్చారు. రెండో జాబితాలో టికెట్ సాధించిన...
కడప:-
పులివెందుల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బద్వేలు: జి. వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
కడప: అంజాద్ భాషా
రైల్వేకోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు...
వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) కొట్టివేసింది. ఒకే...
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం...