మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం...
హీరోయిన్ సాయి పల్లవి. ఈమె క్యాల్షీట్ల కోసం ఎంతోమంది దర్శకనిర్మాతలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈమె నటించిన ప్రతి సినిమాలో హీరోతో గొడవలు పడుతుంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘ఫిదా’ సమయంలో...
వచ్చే ఏడాది జనవరిలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అదే సమయంలో మహిళల జట్టు కూడా కివీస్లోనే పర్యటించనుంది. మంగళవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది డిసెంబరు చివరి...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' ఆగష్టు 9న మన ముందుకు రానున్నది . వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన కళ్యాణ వైభోగం లిరిక్స్కు...
రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.O’ టీజర్కు ముహూర్తం ఫిక్స్ చేశారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్లో. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ చిత్ర టీజర్ను విడుదల చేయాలని చిత్ర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...