Machilipatnam |ఔను వాళ్లిదరూ ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలు తమ ప్రేమను కాదంటారన్న భయంతో రాముడి గుడిలో బందీ అయ్యారు. ఒకరోజు పాటు గుడి తలుపులు బిగించుకుని లోపల ఉండిపోయారు. ఆ సీతారాముల సమక్షంలోనే...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. శనివారం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)...
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం(Kuppam) నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వ్యూహ రచించారు. ఈ మేరకు 38...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతరు సునీతారెడ్డి(Sunitha Reddy) టీడీపీలో చేరుతున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. రాజకీయ రంగప్రశేశం చేస్తున్న సునీతమ్మకు స్వాగతం అంటూ ప్రొద్దూటూరులోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు...
Vijayawada Crime |కాలం మారింది... టెక్నాలజీ పెరిగింది... ఆర్టిఫిషియల్ ఇన్టెలిజెన్స్ హవా నడుస్తోంది. మనుషులు చేసే పనులన్నీ రోబోటిక్స్ చేస్తున్నాయి. టెక్నాలజీకి కులంతో సంబంధం లేదు... మతంతో పట్టింపు లేదు!! అందరినీ సమానంగా...
ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు పాటిల్ నీరజారెడ్డి(Patil Neeraja Reddy) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వెనుక టైరు గద్వాల...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా(Minister Roja) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే...
వివేకా హత్యకేసు(Viveka Murder case)లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...