వైసీపీ అధినేత జగన్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కానున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. దీని వెనుక బలమైన కారణం ఉంది.. ఏపీలో అన్నీ సర్వేలు జగన్ కు...
ఏపీలోఈసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది అని తెలుస్తోంది.. ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ తో కలిసి ముందుకు వెళ్లాలి అని కేంద్రంలో చక్రం తిప్పాలి అని భావిస్తున్న వారు కోరుకుంటున్నారు.. అయితే...
ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు.. ఎన్నికల ముందు ఏకంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు నేతలు.. ఎంపీ టిక్కెట్లు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా...
ఏపీలో ఎన్నికల వేళ విమర్శల జోరు పెరిగింది.. ఒకరా ఇద్దరా అనేక మంది ఇలాంటి కామెంట్ల నడుమ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తిస్తున్నారు.. ఇక సీఎం చంద్రబాబు జగన్ పై వైయస్ కుటుంబం...
టాలీవుడ్ లో ఎందరు హీరోలున్నా మన్మధుడు నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ ఆయనకే సొంతం ..లేడీ ఫ్యాన్స్ ఆయనకు ఇప్పటికీ ఎక్కువే. యువత ముఖ్యంగా నాగ్ స్టైల్ ని ఇష్టపడతారు.. ఇక తాజాగా ఎన్నికల...
ఒంగోలు ఈవెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే. విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు....
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93) తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ గురువారం...
అవినీతిని లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవినీతి కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని కేంద్రమంత్రి...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...