బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది. తెలుగులొ ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్...
2019 ఎన్నికలు దగ్గరకు వస్తున్నా తరుణంలో గుంటూరు జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తన మద్దతుదారులతో సమావేశమయ్యి అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దానికి...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడపై తీవ్ర విమర్శలు చేశారు ....
ఇప్పటికే చాల మంది రాజకీయ నాయకులు,సెలబ్రెటీస్ చంద్రబాబు నాయుడును పొగిడిన విషయం తెలిసిందే తాజాగా ప్రముఖ యోగ గురువు, పతంజలి కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాందేవ్ బాబా చంద్రబాబునాయుడుపై ప్రశంసల...
చంద్రబాబు తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకు ఏమి చెయ్యలేదు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని...
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాల అవినీతిపై...
పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులగా టీడీపీ ప్రభుత్వం కొందరు మంత్రులపై మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి కౌంటరిచ్చారు. పవన్కు దమ్ము,...
దగ్గుబాటి రానా భల్లాలదేవుడిగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో రానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...