తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా పంజా విసరబోతున్నదా? అంటే నిన్నటితో పోల్చి చూస్తే అవుననే అనిపిస్తోంది. సోమవారం నాడు నమోదైన కేసులకు, ఆదివారం నాడు నమోదైన కేసులకు భారీ వ్యత్యాసం ఉంది. ఇవాళ...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 2930. ఇవాళ 36 మంది మరణించారు.
ఇవాళ మొత్తం 90532 నమూనాలు పరీక్షించారు....
తెలంగాణలో గురువారం కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 869 మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ జిహెచ్ఎంసి లో...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి గురువారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3841. నిన్న బుధవారం 3797 కేసులు నమోదు కాగా ఇవాళ స్వల్పంగా...
తెలంగాణలో బుధవారం కరోనా కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 917 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు....
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి బుధవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3797. నిన్న మంగళవారం 3620 నమోదైన కేసుల కంటే స్వల్పంగా పెరిగాయి....
తెలంగాణలో మంగలవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 987 నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇవాళ...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు మంగళవారం 3620 నమోదయ్యాయి. సోమవారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...