భారత రాష్ట్ర సమితి(BRS) శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ జనాల్లో విస్తృతంగా పర్యటించాలని...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు...
YS Sharmila |గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని ప్రతిపక్షాలు...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోన్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తుల తప్పిదం కాదని, ఇందులో పెద్ద పెద్ద...
MLA Jagga Reddy |గత మూడ్రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో కాంగ్రెస్...
Naveen Murder Case |తెలంగాణలో గత ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు తెలంగాణలో సంచలనంగా మారిన...
Minister KTR |TSPSC పేపర్ లీకేజీ పై నలుగురు మంత్రులు, టీఎస్పిఎస్సి ఛైర్మెన్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. TSPSC ఏర్పడిన నాటి నుండి పారదర్శకంగా 99 పరీక్షలు...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...