ఓటమి భయం వైసీపీకి పట్టుకుంది.. ఎలాంటి పరిస్దితిలో అయినా ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని చూస్తున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు టీడీపీ విజయం వస్తే వైసీపీ ఇక బ్రతికి బట్టకట్టే ఛాన్స్...
హిందూపురం కంచుకోట తెలుగుదేశం పార్టీకి అని చెప్పాలి.. ఇక్కడ బాలయ్యకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు... స్టేట్ అంతా బాలయ్య ఇక్కడ గెలవడు అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా, మాకు ఇక్కడ...
అనంతపురం జిల్లాలో ఓటమి ఎరుగని నేతగా జేసికి పేరు ఉంది... కాని ఈసారి రాజకీయాల్లో పోటీ చేయకుండా ఆయన కుమారులని ఎన్నికల బరిలోకి దింపుతున్నారు జేసి సోదరులు.. ముఖ్యంగా దివాకర్ రెడ్డి ఆయన...
తెలుగుదేశం నేతలపై కొందరు వైసీపీ కీలక నేతలు టార్గెట్ పెట్టారు.. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు అయినా తీసుకువచ్చి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు వల వేసి వైసీపీలో చేర్చుకోవాలి అని...
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ పార్టీ ఫెవిలియన్ కు చేరుతుంది అనేది చూడాలి. ఇక 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల...
ఇటీవల మా ఎన్నికలతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి పెద్ద చర్చ అయితే నడిచింది.ప్రముఖ నటుడు, ఈ సమయంలో మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు) శివాజీ రాజా వైసీపీ తీర్థం...
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీనుంచి కొందరు వైసీపీలో చేరడం, మరికొందరు నేరుగా వేరే పార్టీల నుంచి వైసీపీలో చేరడం జరుగుతోంది. అయితే టిక్కెట్లు రాని నాయకులు నేరుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి,...
తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రసవత్తర పోటీ అనేది కనిపిస్తోంది...ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్దులని రంగంలోకి దింపినట్టే జగన్ కూడా కొత్త అభ్యర్దులను ఈసారి ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతున్నారు. ఎంపీలుగా కొత్తవారికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...