ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జనసేన ఎమ్మెల్యే భేటీ అయ్యారు. జనసేన పార్టీకి చెందిన ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు జగన్ను కలిశారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు...
నగరి ఎంఎల్ఎ, వైసిపి కీలక నేత ఆర్కె.రోజా సెల్వమణి ని ఎపిఐఐసి చైర్మన్ గా సిఎం జగన్ నియమించారు. వరుసగా రెండోసారి ఎంఎల్ఎ గా రోజా ఎన్నికవడంతో పాటు పార్టీలో ముఖ్య నేతగా...
ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్ 'ప్రజా దర్బార్'కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు...
అమరావతి: తాడెపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ను ఎమ్మెల్యే రోజా కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్లో ఆమెకు చోటు దక్కలేదు....
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎడ్యుకేటెడ్ పద్ధతి ప్రకారం పరిపాలనను సాగిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం...
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆశా వర్కర్ల వేతనం పెంపు ఒకటి. నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని...
ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. 25 మంది కొత్త మంత్రులతో రేపు ప్రమాణ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...