మొత్తానికి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి అర్ధరాత్రి వరకూ ఫలితాల పై కొన్నిచోట్ల ఉత్కంఠ కొనసాగింది, కాని చాలా చోట్ల ఆధిక్యతతో వైసీపీ గెలిచింది, ముందు నుంచి ఉన్న స్పీడే వైసీపీ కనిపించింది చివరకు...
వైసీపీ అధినేత జగన్ తన సొంత సెగ్మెంట్ పులివెందులలో విజయం సాధించారు.. అంతేకాదు ఆయనకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు పట్టం కట్టారు అనే చెప్పాలి. బంపర్ మెజార్టీ సాధించారు జగన్. అలాగే...
వైసీపీ అభ్యర్దులు గెలిచిన వారు ఎవరు అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ తరపున 150సెగ్మెంట్లలో అభ్యర్దులు ఆధిక్యంలో ఉన్నారు. మరి అధికారులు ఫైనల్ గా విజేతలుగా తేల్చిన వారి...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీవిజయ భేరి మోగించింది అని చెప్పాలి, 150 సీట్లు గెలుచుకునే దిశగా జగన్ ఉన్నారు, ఇక ఇప్పటికే గెలిచిన అసెంబ్లీ అభ్యర్దులు వైసీపీ తరపున ఎవరు అనేది...
ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పారు అనే చెప్పాలి.. సీఎంగా ఆయన ఏపీకి మరోసారి ప్రమాణస్వీకారం చేయడం పక్కా అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. ఇక ఏపీలో...
నిజమే జగన్ కు గెలుస్తాం గెలుస్తాం అని నూరిపోసే నేతలు పక్కన ఉన్నందున తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోవడంలేదట ..ఇక ఉత్తరాధి వ్యక్తిని తీసుకువచ్చి రాజకీయంగా ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు.. ఇలాంటి...
ఎన్నికలు అంటేనే పార్టీలో నేతలు జంపింగ్ లు ఉంటాయి... ముఖ్యంగా ఆపార్టీ తరపున సీటు సాధించి తర్వాత పార్టీ మారిన పరిస్దితి ఈసారి కనిపించింది అని చెప్పాలి.. వీరు అందరూ ఇప్పుడు తెగ...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈసారి తాము విజయం పొందుతాము అని ధీమాగా చెబుతున్నారు.. ఓ పక్క టీడీపీకి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది అని ,ఇలాంటి పల్స్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...