వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ చేసే రాజకీయ కామెంట్లు తెలిసిందే.. నే విన్నాను - నే ఉన్నాను అంటూ పలు రాజకీయ కామెంట్లు చేస్తున్నారు జగన్. ముఖ్యంగా వైసీపీ ఎన్నికల...
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీనుంచి కొందరు వైసీపీలో చేరడం, మరికొందరు నేరుగా వేరే పార్టీల నుంచి వైసీపీలో చేరడం జరుగుతోంది. అయితే టిక్కెట్లు రాని నాయకులు నేరుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి,...
ఏకంగా ఎన్నికళ వేళ రాజకీయాలకు గుడ్ బై చెప్పడము అలాగే తాము పోటి నుంచి తప్పుకుంటున్నాం అనేలా కొందరు పార్టీలకు ఝలక్ ఇస్తున్నారు.. తాజాగా సీఎం చంద్రబాబు ఇప్పటికే అభ్యర్దులపై ప్రకటన చేయడానికి...
ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే...
ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు,...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు , 25 ఎంపీ సెగ్మెంట్లకు అభ్యర్దులను ప్రకటించినా కొందరు మాత్రం తమకు టికెట్ రాలేదు అనే అసంతృప్తిలో ఉన్నారు.. జిల్లాకు ఓ...
కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుంది అని, జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.. ఇప్పుడు ఈ పరిస్దితి కూడా ఉండదు అని,...
కడప:-
పులివెందుల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బద్వేలు: జి. వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
కడప: అంజాద్ భాషా
రైల్వేకోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...