నిజమే జగన్ కు గెలుస్తాం గెలుస్తాం అని నూరిపోసే నేతలు పక్కన ఉన్నందున తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోవడంలేదట ..ఇక ఉత్తరాధి వ్యక్తిని తీసుకువచ్చి రాజకీయంగా ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు.. ఇలాంటి...
ఎన్నికలు అంటేనే పార్టీలో నేతలు జంపింగ్ లు ఉంటాయి... ముఖ్యంగా ఆపార్టీ తరపున సీటు సాధించి తర్వాత పార్టీ మారిన పరిస్దితి ఈసారి కనిపించింది అని చెప్పాలి.. వీరు అందరూ ఇప్పుడు తెగ...
ఏపీలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కాకరేపుతున్నాయి.. తాజాగా నరసారెడ్డి సర్వే పేరిట మరో సర్వే కూడా వైరల్ అవుతోంది.. గత ఎన్నికల్లో కూడా ఆయన చేసిన ప్రైవేట్ సర్వే ఫలితం కరెక్టుగా వచ్చిందట...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈసారి తాము విజయం పొందుతాము అని ధీమాగా చెబుతున్నారు.. ఓ పక్క టీడీపీకి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది అని ,ఇలాంటి పల్స్...
ఈసారి వైసీపీ గెలుస్తుంది అని పక్కాగా తామే విజయం పొందుతాం అని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ మాత్రం మేమే గెలుస్తాం మాకే మెజార్టీ వస్తుంది అని ఒక్కసారి మాత్రమే చెప్పారు....
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.. పార్టీ నేతలు సీనియర్లతో మంతనాలు జరిపారు ..అయితే సీనియర్లు కూడా ఈ సర్వేలు నమ్మలేం అని ఇప్పటికే తెలియచేశారు....
ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది..కచ్చితంగా ఎవరికి మెజార్టీ వస్తుంది అని అన్నీ సంస్ధలు ఒకేలా చెప్పడం లేదు. కేవలం వైసీపీ అధికారం వస్తుంది అని చెబుతున్నాయి కొన్ని సంస్ధలు...
దేశంలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిపోయింది దీంతో ఇక ఎన్నికల ఫలితాల గురించి దేశ వ్యాప్తంగా మీడియాలు సర్వే సంస్ధలు చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.. మరి తాజాగా విడుదల...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...