వైసీపీ నుంచి సీటు ఆశించారు వీరందరూ, జగన్ సీటు ఇచ్చారు.. కాని పార్టీ తరపున గెలిచి 2014 నుంచి ఒక్కొక్కరుగా ఇలా 21 మంది పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు.. కట్...
ఏపీ లో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగునున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం వైసీపీ తన జాబితా ని రెడీ చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైసీపీ లోక్సభ బరిలోకి దిగే అభ్యర్థుల...
టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని...
తెలంగాణలో కాంగ్రెస్ ,టిడిపి అనైతిక పొత్తుతో ఎన్నికల్లో చిత్తయ్యారంటూ వైసిపి అధినేత జగన్ ,ఆపార్టీ నాయకులు రోజాతోపాటు మరికొంతమంది నాయకులు సాగిస్తు న్న గ్లోబల్ ప్రచారాన్ని విశాఖజిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత...
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా రాజాంనియోజకవర్గం సంతవురిటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాల వలస నియోజకవర్గం పొందూ రుకు కొనసాగనుంది.ఈ...
వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రతి రోజు తాను పాటించే ఆహారపు అలవాట్లు కొన్ని వ్యాయామాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు.వైయస్ జగన్ ప్రతి రోజు ఉదయం 4:30 కి నిద్ర లెగుస్తారు.తరువాత...
2019 ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.రోజుకో మలుపుతో ఎవరికీ అంతుచిక్కని విధంగా ముందుకు సాగుతుంది ఏపీ రాజకీయం . ఎన్నికలు దగ్గర పడడం తో పార్టీ...
మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆదివారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా వేచలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆనం కలిశారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...