ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు, మీడియాలో స్పెక్యులేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకరు జగన్ సీఎం అవుతారు అంటే, మరోకరు బాబు సీఎం అవుతారు అని అంటున్నారు.. అలాగే...
జనసేన నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు.. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సంబంధిత...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈమూడు పార్టీలు ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేశాయి. ఇక్కడ ఈసారి జగన్ కొన్ని సెగ్మెంట్లో సీనియర్లను బరిలోకి దించినా మరికొన్ని...
తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్దులకు ఇది దారుణమైన అగ్ని పరీక్ష అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఎలాంటి సర్వేలు వస్తున్నా అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.. అంటే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొందరు నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అవ్వాలి అని చూస్తున్నారు.. అలాగే కేంద్ర సర్వీసుల్లోకి కొందరు...
తాజాగా సిపిఎస్ సర్వే విడుదల అయింది. ఇందులో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని తేల్చి చెప్పింది. కేవలం తెలుగుదేశం 40 స్ధానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని చెబుతోంది...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి రాదు అని కేవలం అన్నీ తప్పుడు సర్వేలు అని ఇవన్నీ ప్రచారాలు మినహా పావలా ఉపయోగం లేదు అంటున్నారు తెలుగుదేశం నేతలు. అసలు ఇలాంటి...
ఎన్నికల ఫలితాలు మే 23 న వెలువడబోతున్నాయి.. ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రోజుకు సరిగ్గా 23 రోజులు మాత్రమే ఉంది.. అయితే ఎవరికీ వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...