మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో...ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం...
తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుంది అనుకున్న జిల్లా ప్రకాశం, కాని ఇక్కడ 2014 లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా...
కొడాలి నానిపై ఈసారి కచ్చితంగా గెలుపు వస్తుంది అని భావించి దేవినేని వారసుడు అవినాష్ ని గుడివాడ బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ .అయితే అవినాష్ ముందు నుంచి ఇక్కడ దూకుడు చూపించి...
తెలంగాణ లో ఇప్పుడు ఒకటే వివాదం... ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్య.. ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ అధికారం దక్కించుకున్న కేసీఆర్ ఈ విషయం పై దృష్టి సారించక విమర్శల...
సినిమాల్లో హిట్ లు లేకపోయినా బుల్లితెరలో నాగబాబు మాత్రం ఈటీవీలో జబర్దస్త్ ద్వారా సక్సెస్ అయ్యారు.. ఇక మరో 20 రోజుల్లో పొలిటికల్ గా ఎలా సక్సెస్ అవుతారు అనేది కూడా తేలిపోతుంది....
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే పోలింగ్ పూర్తి అయింది అని రిలాక్స్ మూడ్ కు వెళ్లారు.. తమ కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.. అయితే...
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం తెలిసిందే ...పార్టీ తరపున వారికి నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ..అయితే ఈసారి పవన్ నుంచి...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి కాబోయే సీఎం అని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎలాంటి సర్వేలు చూసినా జగన్ సీఎం అని చెబుతున్నాయి.. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలు కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...