కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని వీడిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కాపలదారుగా మారిందని ఆగ్రహం...
సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్...
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్న విపక్షాలపై తీవ్ర...
Cantonment Board Elections |సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రం రద్దు...
Bandi Sanjay |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి పాల్పడి 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన మంత్రి కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
Minister Harish Rao |రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యా్ప్తిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీశ్...
YS Sharmila |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా సంస్థలో పనిచేసే ఉద్యోగే లీకులు చేయడం తీవ్ర దుమారం రేపింది. తాజాగా.. ఈ వ్యవహారంపై...
TSPSC Cancels Group 1 |తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...