తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికలు అయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సందించుకుంటున్నారు.. తాజాగా ఇదే అంశం ఏపీలో చర్చకు...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా నుంచి గాజువాకలో పోటీ చేశారు.. అయితే గాజువాకలో పవన్ పక్కాగా గెలుస్తారు అని అనేక సర్వేలు చెబుతున్నాయట,...
తెలుగుదేశం పార్టీకి ఓ పక్క స్టేట్ వైడ్ పాజిటీవ్ పవనాలు రావు అని చెబుతున్నారు దీనికి ప్రామాణికంగా సర్వేల ద్వారా రావు అని చెబుతున్నారు, కాని కొన్ని జిల్లాల్లో మాత్రం...
వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదు అని తెలుస్తోంది.. అయితే ఎన్నికలు అయ్యాయి ఫలితాల కోసం పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు, ఇటు చంద్రబాబు అయితే ఏకంగా పార్లమెంట్...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి.. ఇక తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు గెలుపు పై ఆశలు పెట్టుకున్నాయి... ఈ సమయంలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా కచ్చితంగా 25 సీట్లు గెలిచే అవకాశాలు...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి ఇక ఫలితాల కోసం మాత్రమే చూస్తున్నారు నాయకులు.. మే 23 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.. అయితే కౌంటింగ్ ముందు ఇక టెన్షన్ టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఇక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...