వైసీపీలోకి వలసలు కొనసాగే సమయం ఆసన్నమైంది అంటున్నారు కొందరు నాయకులు .. ఎందుకు అంటే ఎన్నికల ముందు సీట్లు టిక్కెట్లు కోసం వైసీపీలోకి నేతలు జంప్ చేశారు.. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున...
తెలుగుదేశం పార్టీకి తాజాగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. ఈసారి ఎలాంటి సర్వేలు చూస్తున్నా టీడీపీకి ఎక్కువ సీట్లు రావు అని...
తెలుగుదేశం పార్టీకి ఈసారి గత ఎన్నికల్లో కంటే రాయలసీమలో మరిన్ని తక్కువ స్ధానాలు వస్తాయి అని చెబుతున్నాయి ఏ సర్వేలు అయినా, అందుకే ఇక్కడ ఈసారి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కూడా పలు...
మొత్తానికి ఎవరు ఎలాంటి సర్వేలు చెప్పినా ఓపక్క ఉండవల్లి లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి ఎలా వస్తాయి అని...
తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఎలాంటి పరిస్దితి ఉంటుంది అని పెద్ద ఎత్తున నేతలు ఆలోచన చేస్తున్నారు.. అయితే మంత్రినారాలోకేష్ తో పార్టీ పైకి వస్తుంది అంటే నమ్మేవారు ఎవరూ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కచ్చితంగా సీఎం అవ్వనున్నారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు అలాగే ప్రజలు కూడా ఇది వాస్తవం...
వైసీపీ వర్సెస్ టీడీపీ అనే రేంజ్ కామెంట్లు ఇప్పుడు నాయకుల మధ్య జరుగుతున్నాయి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ కామెంట్లు ఆగడం లేదు. ఓ పక్క విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పెద్ద...
తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...