ఎన్నికల ఫలితాలు మే 23 న వెలువడబోతున్నాయి.. ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రోజుకు సరిగ్గా 23 రోజులు మాత్రమే ఉంది.. అయితే ఎవరికీ వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ...
ముఖ్యంగా మంత్రి నారాలోకేష్ రాజధాని ప్రాంతంలో తన స్ధానం నిరూపించుకోవాలి అని అనుకున్నారు రాజకీయంగా.. ఇది చాలా టఫ్ అయిన స్ధానం.. ఇక్కడ బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి...
గుంటూరు జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట.. 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు దిశగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఉంది అని తెలుస్తోంది. సుమారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్ధానాలు గత ఎన్నికల్లో...
వైసీపీ నేతలను మీడియా ముఖంగా పెద్ద ఎత్తున ప్రశ్నించడంలో ఎమ్మెల్సీ బుద్దావెంకన్న ముందు ఉంటుంటారు.. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పెద్ద ఎత్తున జగన్ పై వైసీపీ నేతలను టార్గెట్ చేశారు.. ఇక...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎవరెవరు గెలుపు గుర్రాలు అని పలు సర్వేల ద్వారా వడపోసి సీట్లు టిక్కెట్లు ఇచ్చినా, కొందరి గెలుపు పోలింగ్ తర్వాత కష్టం అని తెలుస్తోంది....
మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో...ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం...
తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుంది అనుకున్న జిల్లా ప్రకాశం, కాని ఇక్కడ 2014 లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే పోలింగ్ పూర్తి అయింది అని రిలాక్స్ మూడ్ కు వెళ్లారు.. తమ కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.. అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...