వైసీపీ అధినేత జగన్ పక్కాగా ఏపీకి సీఎం అవుతారు అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. అలాగే వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనిపై నమ్మకం పెట్టుకున్నారు.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి...
ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు.. ఎన్నికల ముందు ఏకంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు నేతలు.. ఎంపీ టిక్కెట్లు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా...
అవును ఎన్నికల ముందు మీ ఓపినీయన్ ఏమిటి అని అడిగారు అన్నీ పార్టీల నేతలు, కాని ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి , అయినా సరే ఎన్నికల్లో ఎవరు మీరు గెలవాలి అని అనుకుంటున్నారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కచ్చితంగా సీఎం అవ్వనున్నారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు అలాగే ప్రజలు కూడా ఇది వాస్తవం...
వైసీపీ వర్సెస్ టీడీపీ అనే రేంజ్ కామెంట్లు ఇప్పుడు నాయకుల మధ్య జరుగుతున్నాయి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ కామెంట్లు ఆగడం లేదు. ఓ పక్క విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పెద్ద...
తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే...
ఏపీలో ఇంకా ఫలితాలు రాలేదు కాని, వైసీపీ మంత్రి వర్గ విస్తరణ 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం అంటోంది. అలాగే పులివెందులలో జగన్ ప్రమాణ స్వీకారం ఇలా అనేక రకాల వార్తలను...
తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుపై నిన్ను వదలను బాబు అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. రోజుకో అంశంతో తెలుగుదేశం...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...