ఇటీవల మా ఎన్నికలతో మరోసారి సినిమా ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి పెద్ద చర్చ అయితే నడిచింది.ప్రముఖ నటుడు, ఈ సమయంలో మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు) శివాజీ రాజా వైసీపీ తీర్థం...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ చేసే రాజకీయ కామెంట్లు తెలిసిందే.. నే విన్నాను - నే ఉన్నాను అంటూ పలు రాజకీయ కామెంట్లు చేస్తున్నారు జగన్. ముఖ్యంగా వైసీపీ ఎన్నికల...
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీనుంచి కొందరు వైసీపీలో చేరడం, మరికొందరు నేరుగా వేరే పార్టీల నుంచి వైసీపీలో చేరడం జరుగుతోంది. అయితే టిక్కెట్లు రాని నాయకులు నేరుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి,...
తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రసవత్తర పోటీ అనేది కనిపిస్తోంది...ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్దులని రంగంలోకి దింపినట్టే జగన్ కూడా కొత్త అభ్యర్దులను ఈసారి ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతున్నారు. ఎంపీలుగా కొత్తవారికి...
ఉత్తరాంధ్రా కీలక నేత మాజీ మంత్రి వైసీపీలో చేరుతున్నారు అంటూ ఈ వార్త ప్రచారం అయింది.. ఆయనే కొణతాల రామకృష్ణ. గత కొద్ది నెలలుగా ఇదే వార్త ఏపీ అంతా విస్తరించింది. అయితే...
ఎన్నికల హీట్ ఏపీలో కనిపిస్తోంది.. ఏప్రిల్ 11న పోలింగ్ సమయానికి మేనిఫెస్టోలు, అభ్యర్దుల ప్రచారాలు ఓటర్లను ఎలాంటి ప్రభావానికి గురిచేస్తాయో చూడాలి. అయితే బీసీలకు పెద్ద పీట వేశాము అని చెబుతున్న బాబుకు,...
కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుంది అని, జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.. ఇప్పుడు ఈ పరిస్దితి కూడా ఉండదు అని,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...