ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా అక్కడ కొత్త గవర్నర్ను నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ పదవికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా...
హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్కు ఊరట లభించింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. అయితే వారంలో ఒకరోజు పోలీసు విచారణకు...
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆశా వర్కర్ల వేతనం పెంపు ఒకటి. నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని...
తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టింగ్స్ చేస్తున్నారని ఏపీ పోలీసులకు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి ఈరోజు ఆమె...
ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొద్ది సేపటి క్రితం విజయవాడకు చేరుకున్నారు. 25 మంది కొత్త మంత్రులతో రేపు ప్రమాణ...
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో తొలిసారి 25 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో...
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు...
వైసీపీ ఎల్పీ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం దేశం మొత్తం మనవైపే చూస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...