తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబుపై నిన్ను వదలను బాబు అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. రోజుకో అంశంతో తెలుగుదేశం...
ఎన్నికల సమయంలో అనేక సెంటిమెంట్లు వినిపిస్తాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ జిల్లా మెజార్టీ సీట్ల ప్రకారం సీఎం కూడా వారే అని...
ఈసారి ఎన్నికల్లో రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తప్పదు అని చెబుతున్నాయి సర్వేలు.. గత ఎన్నికల్లో మెజార్టీ తెలుగుదేశం సీట్లు సాధించింది, కాని ఇప్పుడు వైసీపీ ఇక్కడ మెజార్టీ...
వైసీపీకీ జాతీయ మీడియాలు అన్నీ 120 సీట్లు వస్తాయి అని చెబుతున్నాయి.. మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ గెలిచే స్ధానాలపై పెద్ద ఎత్తున వారి సర్వేలు కూడా చూసుకుంటున్నారు.. ...
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు, మీడియాలో స్పెక్యులేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకరు జగన్ సీఎం అవుతారు అంటే, మరోకరు బాబు సీఎం అవుతారు అని అంటున్నారు.. అలాగే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈమూడు పార్టీలు ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేశాయి. ఇక్కడ ఈసారి జగన్ కొన్ని సెగ్మెంట్లో సీనియర్లను బరిలోకి దించినా మరికొన్ని...
తాజాగా సిపిఎస్ సర్వే విడుదల అయింది. ఇందులో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని తేల్చి చెప్పింది. కేవలం తెలుగుదేశం 40 స్ధానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని చెబుతోంది...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి రాదు అని కేవలం అన్నీ తప్పుడు సర్వేలు అని ఇవన్నీ ప్రచారాలు మినహా పావలా ఉపయోగం లేదు అంటున్నారు తెలుగుదేశం నేతలు. అసలు ఇలాంటి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...