Telangana |విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 20వ...
Bandi Sanjay | TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్ గూడ...
Megastar Chiranjeevi |మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఇటీవల చిరంజీవి కొనుగోలు చేసిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దంటూ నోటీసులు జారీ...
Telangana |గత రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. కరోనా బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మహమ్మారి మరోసారి విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్...
Governor Tamilisai |తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం...
Half Day Schools |తెలంగాణలో ఒంటిపూట బడులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒంటి పూట బడులు...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను(YS Sharmila) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద...
TSPSC Group 1 |టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రశ్నపత్రాలు హ్యాకింగ్ అయ్యాయన్న కారణంగా మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా...
కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్...
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం,...
Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం సృష్టించారు. గూండాల కోన(Gundala Kona) దగ్గరకు వచ్చిన భక్తులపై ఘీంకారాలు చేస్తూ విరుచుకుపడ్డారు....