ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ చాలా ధీమాగా ఉన్నారు.. తమకు కచ్చితమైన మెజార్టీ వస్తుంది అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు..ఇక జగన్ తన ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట....
వైసీపీ నేతలను మీడియా ముఖంగా పెద్ద ఎత్తున ప్రశ్నించడంలో ఎమ్మెల్సీ బుద్దావెంకన్న ముందు ఉంటుంటారు.. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పెద్ద ఎత్తున జగన్ పై వైసీపీ నేతలను టార్గెట్ చేశారు.. ఇక...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ సర్వేలు పాజిటీవ్ గా చెబుతున్నాయి.. జగన్ సీఎం కాబోతున్నారు అంటూ సర్వేలు అన్నీ చెబుతుంటే, ఎల్లో మీడియాలు కొన్ని బాబు అనుకూల మీడియాలు మాత్రం టీడీపీకి 140...
మొత్తానికి రాష్ట్రాన్ని నడపించేది సీఎం అయితే ఉద్యోగులను పాలనను యంత్రాంగాన్ని నడిపించేది సీఎస్. ఈసారి ఎక్కడా లేనటువంటి విడ్డూరం కనిపిస్తోంది ఏపీలో...ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం...
తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుంది అనుకున్న జిల్లా ప్రకాశం, కాని ఇక్కడ 2014 లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా...
కొడాలి నానిపై ఈసారి కచ్చితంగా గెలుపు వస్తుంది అని భావించి దేవినేని వారసుడు అవినాష్ ని గుడివాడ బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ .అయితే అవినాష్ ముందు నుంచి ఇక్కడ దూకుడు చూపించి...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే పోలింగ్ పూర్తి అయింది అని రిలాక్స్ మూడ్ కు వెళ్లారు.. తమ కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.. అయితే...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి కాబోయే సీఎం అని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎలాంటి సర్వేలు చూసినా జగన్ సీఎం అని చెబుతున్నాయి.. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలు కూడా...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...